తెలంగాణ రాష్ట్రంలో 2 కార్పొరేషన్లు, ఒక అకాడమీకి ఛైర్మన్లను ప్రభుత్వం నియమించింది.
తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్గా దేవర మల్లప్ప, తెలంగాణ రాష్ట్ర సహకార వినియోగదారుల సమాఖ్య ఛైర్మన్గా గట్టు తిమ్మప్ప, సంగీత నాటక అకాడమీ ఛైర్మన్గా బాద్మి శివకుమార్ను నియమించారు.
బీసీ కార్పొరేషన్ ఛైర్మన్గా నల్గొండ జిల్లాకు చెందిన పి.శాంభయ్యను నియమించారు.