ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లీసా
* ఇంగ్లండ్ మహిళల జట్టుకు తొలిసారి మహిళా క్రికెటర్నే హెడ్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ లీసా కెయిటీని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నియమించింది.
* 2020, జనవరిలో లీసా తన బాధ్యతలు స్వీకరించనుంది.
* ప్రస్తుతం బిగ్ బాష్ టి20 లీగ్లో పెర్త్ స్కార్చర్స్ జట్టుకు కోచ్గా ఉన్న 48 ఏళ్ల లీసా 9 టెస్టుల్లో, 48 వన్డేల్లో ఆసీస్కు ప్రాతినిధ్యం వహించింది.
* ఇప్పటి వరకు మార్క్ రాబిన్సన్ ఇంగ్లండ్ మహిళల జట్టుకు కోచ్గా వ్యవహరించారు.
* యాషెస్ సిరీస్లో ఓటమి తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
views: 677