* బాసర ట్రిపుల్ ఐటీ అంతర్జాతీయ అవార్డును దక్కించుకుంది.
* ఢిల్లీలో ఇంటర్నేషనల్ బ్రాండ్ కన్సల్టింగ్ కార్పొరేషన్ (యూఎస్ఏ) చైర్మన్ కౌశిక్ ట్రిపుల్ ఐటీ వీసీ అశోక్కు ఇండియా మోస్డ్ ట్రస్టెడ్ ఎడ్యూకేషన్ - 2019 అవార్డును ప్రదానం చేశారు.
* గ్రామీణ పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నామని వీసీ అశోక్కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.
views: 909