తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రవీంద్రభారతి ప్రాంగణంలోని కళాభావన్లో తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యాలయం. . . . .
తెలంగాణ గోల్డ్కప్-2019 క్రికెట్ చాంపియన్షి్పను ఆదిలాబాద్ యారోస్ గెలుచుకుంది. ఎల్బీ స్టేడియంలో ఫిబ్రవరి 16న జరిగిన. . . . .
రాష్ట్రంలో ములుగు, నారాయణపేట రెవెన్యూ డివిజన్లను కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది. . . . .
రాష్ట్ర ఓట్ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆర్థికశాఖ సిద్ధమైంది. పరిమిత కాలానికి ఆమోదించే బడ్జెట్ అయినా 2019-20వ సంవత్సరానికి పూర్తిస్థాయి. . . . .
మరుగుజ్జులకు ఆర్టీసీ రాయితీలు ప్రకటించింది. హైదరాబాద్, వరంగల్ నగరాల్లోని సిటీ బస్సుల్లో (ఆర్డినరీ) వారు ఉచితంగా ప్రయాణించవచ్చు.. . . . .
తెలంగాణ వార్షిక బడ్జెట్ను ఈనెల 22న శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈనెల 22 నుంచి 25వరకు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని. . . . .
భారత్లోనే తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించనున్న ఇండియన్ రిథమిక్ జిమ్నాస్టిక్స్కు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి. . . . .
సమాజానికి ఈశ్వరీబాయి సేవలందించి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆమెపేరిట పోస్టల్ కవర్ తీసుకురావడం శుభపరిణామమని తెలంగాణ సర్కిల్. . . . .
తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్ ఆరంభంనుంచి మందకొడిగా సాగుతున్న వరి సాగు విస్తీర్ణం ఎట్టకేలకు 87 శాతానికి చేరుకున్నది. ఈ. . . . .
వరంగల్లో ఈ నెల 2, 3, 4వ తేదీల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రథమస్థానంలో నిలిచిన సూరారం నార్త్సిటీ. . . . .
తెలంగాణ ప్రభుత్వం, ఆసియన్ బయోటెక్ సంఘాల సమాఖ్య (ఫాబా)ల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఈ నెల 25 నుంచి 27 వరకు. . . . .
దిల్లీలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్లో తెలంగాణ విజయ డెయిరీకి జాతీయ అవార్డు దక్కింది. కేంద్ర. . . . .
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల. . . . .
హైదరాబాద్లోని టీఎస్జెన్కో ఆడిటోరియంలో నీటి సంరక్షణ- అందరి బాధ్యత అనే అం శంపై జరిగిన తొలి హిందీ టెక్నికల్ సెమినార్కు. . . . .
2014లో మూతపడిన పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వ చొరవతో తెరుచుకున్నది.ఫిబ్రవరి 7న రాత్రి 8.20 గంటలకు తిరిగి పేపర్ ఉత్పత్తి ప్రారంభమైంది.. . . . .
వరంగల్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) నూతన ఛైర్మన్గా కె. ప్రవీణ్ కుమార్. . . . .
మేలైన (బైఓల్టిన్ రకం) పట్టు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందని..ఇందుకు ఉత్తమ రాష్ట్రంగా జాతీయ పురస్కారానికి. . . . .
సినీ గేయ రచయిత, కవి మౌన శ్రీ మల్లిక్ రచించిన 'తప్త స్పృహ' గ్రంథానికి సినారె పురస్కారం ప్రదానం చేసారు.
జాతీయ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణ జట్టు కాంస్యం సొంతం చేసుకుంది. టీమ్ స్ప్రింట్ విభాగంలో తనిష్క్, ప్రణయ్,. . . . .
రాష్ట్రంలో అమలులోఉన్న చట్టాలు, మాన్యువల్స్, నిబంధనావళి వంటివి ప్రజలకు అర్థమయ్యే భాషలో.. తెలుగులో అందుబాటులోకి తీసుకురావాలన్న. . . . .