పట్టణ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం మరో 2.17 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. దీంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద మంజూరు చేసిన. . . . .
కెనడాలో నిర్వహించిన అంతర్జాతీయ ఉపన్యాస పోటీలో సింగపూర్కు చెందిన భారత సంతతి వ్యక్తి మనోజ్ వాసుదేవన్(43) విజేతగా నిలిచారు.. . . . .
తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ డైరెక్టర్ల బోర్డు కమిటీని ప్రభుత్వం నియమించింది. గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. . . . .
తిరుమల తిరుపతి దేవస్థానం 2017 ఆగస్టు 28న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2,780 కిలో బంగారాన్ని 12 సం॥లకు డిపాజిట్ చేసింది. అమరావతి. . . . .
నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా ఆదాయపు పన్ను శాఖ నగదు లావాదేవీలపై ఆంక్షలను తీవ్రతరం చేసింది. రూ.2 లక్షలకు మించి నగదు. . . . .
డోక్లామ్పై భారత్, చైనా సైన్యాల మధ్య దాదాపు రెండున్నర నెలలుగా తలెత్తిన వివాదం ఎట్టకేలకు శాంతియుతంగా పరిష్కారమైంది. దౌత్యపరమైన. . . . .
తనను తాను దైవాంశ సంభూతునిగా చెప్పుకొంటూ అత్యాచారాలకు ఒడిగట్టిన వివాదాస్పదుడైన డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రామ్రహీంసింగ్. . . . .