స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SJFI) యొక్క బెస్ట్ స్పోర్ట్స్పర్సన్ అవార్డు పి.వి.సింధు ఎంపికయ్యారు. ఇండియన్. . . . .
23వ వరల్డ్ తైక్వాండో ఛాంపియన్షిప్ 2017 జూన్ 24 నుంచి 30 వరకు దక్షిణ కొరియాలోని ముజూలో నిర్వహించారు. వరల్డ్ తైక్వాండో ఫెడరేషన్. . . . .
ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ అధ్యక్షుడిగా జమ్ము కాశ్మీర్ గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రా నియమితులుయ్యారు. ప్రభుత్వేతర సంస్థ. . . . .
ప్రముఖ సామాజిక మీడియా నెట్వర్క్ ‘ఫేస్బుక్’ను ప్రతి నెల చురుగ్గా వాడేవారి సంఖ్య 200 కోట్లకు చేరింది. ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్. . . . .
ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ గూగుల్కు యూరోపియన్ యూనియన్ భారీ జరిమానా విధించింది. గూగుల్ అందిస్తోన్న షాపింగ్ సర్వీస్. . . . .
ఉగ్రవాదంపై తమ వంతు పోరాటానికి అమెరికాకు చెందిన నాలుగు దిగ్గజ సాంకేతిక సంస్థలు జట్టు కట్టాయి. ఆన్లైన్లో ఉగ్రవాద వ్యాప్తికి. . . . .
క్యాన్సర్ నియంత్రణకు ఉపయోగించే ‘విడాజా’ జనరిక్ ఔషధాన్ని అమెరికాలో విక్రయించేందుకు నాట్కో ఫార్మాకు ఆహార, ఔషధ నియంత్రణ. . . . .
అంతర్జాతీయ ఆర్థిక సంఘం(IEA) అధ్యక్షుడిగా కౌశిక్బసు బాధ్యతలు స్వీకరించారు. 2017 జూన్ 23 నుంచి ఆయన మూడేళ్ల పదవీకాలం ప్రారంభమైంది.. . . . .
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఆ దేశ నాయకత్వంపై భారతీయుల్లో విశ్వాసం క్షీణించిందని అమెరికా కేంద్రంగా. . . . .
ఉష్ణమండల ప్రాంతాల్లో కనిపించే ఆకుపచ్చగా ఉండే గొల్లభామ తరహా మిడత ‘జిజ్జీవా’(ఆంగ్ల అక్షరాల్లో...ZYZZYVA) ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్. . . . .
అంతర్జాతీయ ఖగోళ సంఘం ఓ గ్రహ శకలానికి మణిపూర్కు చెందిన గుణేశ్వర్ తంగ్జామ్ పేరును పెట్టింది. తంగ్జామ్ జర్మనీలో ఖగోళ. . . . .
తెలంగాణలోని నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమన్గల్ గ్రామానికి చెందిన సింధుజరెడ్డి అమెరికా మహిళ క్రికెట్ జట్టుకు ఎంపికైంది.. . . . .
లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణ అమలుపై BCCI 2017 జూన్ 27న ఏడుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా. . . . .
ముంగిట్లోకే పెట్రోల్ సరఫరా చేసే వ్యవస్థ బెంగళూరు నగరంలో అందుబాటులోకి వచ్చింది. ‘మై పెట్రోల్పంప్’ పేరిట కొత్తగా అవతరించిన. . . . .
మహిళల అక్రమ రవాణాను అరికట్టడానికి 13 సం॥లుగా కృషి చేస్తున్న రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ‘ట్రాఫికింగ్ ఇన్పర్సన్. . . . .
ప్రపంచ బ్రాహ్మణ సమాఖ్య తెలంగాణ అధ్యక్షుడిగా జూపూడి విజయకుమార్ నియమితులయ్యారు.
ప్రతి జిల్లాకో పారిశ్రామిక ప్రోత్సాహక మండలి ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.. . . . .
న్యూఢిల్లీలోని తెంగాణభవన్లో 2017 జూన్ 27న నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పాల్గొని మహంకాళి అమ్మవారికి. . . . .
ఐఎస్ ఉగ్రవాద సంస్థ తూర్పు సిరియాలో నిర్వహిస్తున్న జైలుపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు 2017 జూన్ 26న జరిపిన వైమానిక. . . . .
సైబర్ ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. ర్యాన్సమ్వేర్ వైరస్తో 2017 జూన్ 27న మరోమారు యూరప్ దేశాలపై విరుచుకుపడ్డారు.. . . . .